ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1010 కరోనా పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 30, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,50,324 కు, మరణాల సంఖ్య 14,176 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,149 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,24,645 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,503 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(1010):
- చిత్తూరు – 218
- తూర్పుగోదావరి – 175
- ప్రకాశం – 129
- పశ్చిమగోదావరి – 115
- గుంటూరు – 100
- కృష్ణా – 84
- నెల్లూరు – 74
- విశాఖపట్నం – 60
- కడప – 30
- అనంతపూర్ – 9
- విజయనగరం – 9
- శ్రీకాకుళం – 7
- కర్నూల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ