ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను సీఎం వైఎస్ జగన్ మర్యాద పూర్వకంగా కలిసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ భేటీలో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై దాదాపుగా 40 నిమిషాల పాటు వీరిద్దరూ చర్చించినట్టుగా సమాచారం.
రాజ్భవన్లో గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ను మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. pic.twitter.com/5dvalXJZWc
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 4, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ