ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 4955 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 15, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,01,710 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నంలో 1103, చిత్తూరులో 1039, నెల్లూరులో 397, కడపలో 377, గుంటూరులో 326, కర్నూల్ లో 323, తూర్పుగోదావరిలో 303 నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 397 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో ఒకరు మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 14509కీ పెరిగింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జనవరి 15, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య : 3,18,32,010
- గత 24 గంటల్లో (9AM-9AM) నిర్వహించిన కరోనా పరీక్షలు : 35,673
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 21,01,710
- కొత్తగా నమోదైన కేసులు : 4955
- కొత్తగా నమోదైన మరణాలు : 1
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 20,64,331
- యాక్టీవ్ కేసులు : 22,870
- మొత్తం మరణాల సంఖ్య : 14,509
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ