కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సీఎం జగన్ కీలక నిర్ణయం, 18-45 ఏళ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్‌

AP Free Covid Vaccine, AP Govt Decided to Give Free Covid Vaccine to People Above 18 Years of Age, Centre to begin vaccinating people above 18, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccine for all above 18 yrs, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, Free Covid Vaccine to People Above 18 Years of Age, India Covid Vaccination, Mango News, Vaccine Distribution

దేశంలో మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 18ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ అందజేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 18-45 సంవత్సరాల వయసు వారందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలో 18-45 సంవత్సరాల గలవారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారని, వారందరికీ ప్రభుత్వ ఖర్చుతోనే ఉచితంగా వ్యాక్సిన్‌ అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ రోజు రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రులు, అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + twenty =