విద్యాశాఖపై సమీక్ష చేపట్టిన సీఎం జగన్‌, అధికారులకు కీలక ఆదేశాలు జారీ

CM YS Jagan Held Review on The Education Department Today at Tadepalli Camp Office, AP CM YS Jagan Held Review on The Education Department Today at Tadepalli Camp Office, YS Jagan Held Review on The Education Department Today at Tadepalli Camp Office, AP CM Held Review on The Education Department Today at Tadepalli Camp Office, Review on The Education Department at Tadepalli Camp Office, Review on The Education Department, Education Department Review, AP Education Department, Tadepalli Camp Office, AP Education Department News, AP Education Department Latest News, AP Education Department Latest Updates, AP Education Department Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఏపీ విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ రాజశేఖర్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు డిజిటల్‌ విద్యను అందించడానికై వివిధ కంపెనీల డిస్‌ప్లేల పరికరాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్ కీలక సూచనలు..
  • నాడు-నేడు రెండోదశ పనులను వేగవంతం చేయాలి. దీనిపై జిల్లా స్దాయిలో కలెక్టర్లు కూడా సమీక్ష చేయాలి.
  • స్కూళ్లలో విలువైన ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందున భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
  • విద్యా వ్యవస్థలో అమలవుతున్న పలు కార్యక్రమాల డేటా ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ అయ్యేలా చూడాలి.
  • టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్‌లను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా స్కూళ్ల నిర్వహణను పటిష్టం చేయాలి.
  • తరగతి గదుల్లో పెట్టే ప్రొజెక్టర్‌లు, ఇంటరాక్టివ్‌ టీవీలు నాణ్యతతో ఉండాలి.
  • పీపీ-1 నుంచి రెండో తరగతి వరకూ స్మార్ట్‌ టీవీలు, 3వ తరగతి ఆపైన ప్రొజెక్టర్‌లు పెట్టేలా చర్యలు తీసుకోవాలి.
  • ఈ సదుపాయాలను అన్ని హైస్కూళ్లలో మరియు నాడు-నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో మొదటి దశ కింద ఏర్పాటు చేయాలి.
  • సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్‌ల నాణ్యతపై దృష్టి సారించాలి.
  • రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో డీఈఓ, ఎంఈఓ సహా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేయాలి.
  • అలాగే ఎస్‌సీఈఆర్టీ, డైట్‌ సీనియర్‌ లెక్చరర్స్, డైట్‌ లెక్చరర్స్‌ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 14 =