ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల పేర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనున్నారు. ఇక 12 జిల్లా కేంద్రాల్లో మంత్రులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
ఆగస్టు 15 న ఏపీలో జాతీయ జెండాను ఆవిష్కరించేది వీరే:
- గుంటూరు – చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు
- ప్రకాశం – పి.విశ్వరూప్
- నెల్లూరు – బాలినేని శ్రీనివాసరెడ్డి
- కర్నూల్ – పి.అనిల్ కుమార్
- వైఎస్ఆర్ కడప – ఆదిమూలపు సురేష్
- అనంతపురం – బొత్స సత్యనారాయణ
- చిత్తూరు – మేకపాటి గౌతమ్ రెడ్డి
- తూర్పు గోదావరి – ధర్మాన కృష్ణదాస్
- పశ్చిమ గోదావరి – పేర్ని వెంకట్రామయ్య (నాని)
- విశాఖపట్నం – కురసాల కన్నబాబు
- విజయనగరం – వెల్లంపల్లి శ్రీనివాస్
- శ్రీకాకుళం – కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu