ఏపీలో మరో ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

AP Coronavirus, ap coronavirus cases today, COVID-19, MLA Pendem Dorababu, MLA Pendem Dorababu Tests Positive, Pendem Dorababu Tests Positive, Pithapuram MLA, Pithapuram MLA Pendem Dorababu, Pithapuram MLA Pendem Dorababu Tests Positive, Pithapuram MLA Pendem Dorababu Tests Positive for Covid-19

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే ప్రస్తుతం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతునట్టుగా తెలుస్తుంది. గతకొన్నిరోజులుగా తనను కలిసిన అధికారులు, నాయకులు, కార్యకర్తలందరిని కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఎమ్మెల్యే సూచించారు. మరోవైపు ఏపీలో సెప్టెంబర్ 5 నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,87,331 కి చేరుకుంది. వీరిలో 3,82,104 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 100880 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 13 =