ఏపీలో కొత్తగా 2526 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 93,785 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 2526 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో...
వైఎస్సార్సీపీ ఎంపీలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం, పార్లమెంట్లో వ్యూహాలపై దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు వైఎస్సార్సీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 19 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్...
తెలంగాణలో కొత్తగా 710 కరోనా కేసులు, 808 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 710 కేసులు నమోదవడంతో జూలై 15, గురువారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,34,605 కి...
హర్యానా రాష్ట్ర గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం
హర్యానా రాష్ట్ర గవర్నర్ గా బండారు దత్తాత్రేయ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. చంఢీగఢ్లోని రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రవిశంకర్ ఝా...
మాస్కులు లేనివారిని అనుమతిస్తే 10 నుంచి 25 వేల వరకు జరిమానా, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలుచేస్తున్న కర్ఫ్యూను మరో వారం రోజుల పాటుగా జూలై 21 వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 21వ తేదీ వరకు రాష్ట్రంలోని...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.28 శాతం, మరణాల రేటు 1.33 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 41,806 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 581 మంది మరణించినట్టు తెలిపారు. దీంతో...
రాష్ట్రాల వద్ద అందుబాటులో 1.92 కోట్లకుపైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ...
కోవిడ్ తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షలు, జూలై 25 వరకు దరఖాస్తు
కోవిడ్-19 తో మరణించిన జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబాల వారికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు....
తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం, అందించే పలు రాయితీలు ఇవే…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం నాడు ప్రగతి భవన్ లో రెండో రోజు జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ కి కేబినెట్ ఆమోదం...
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు, తెలంగాణ కేబినెట్ నిర్ణయం
పారిశ్రామిక, ఈ-కామర్స్, సేవా రంగాలలో రాష్ట్రం దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో, అందుకనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగా పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ రూపొందించిన ‘తెలంగాణ లాజిస్టిక్స్...
















































