తెలంగాణలో కైటెక్స్ గ్రూప్ రూ.1000 కోట్ల పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. కేరళకు చెందిన ప్రముఖ కైటెక్స్ గ్రూప్ తెలంగాణలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. పిల్లల దుస్తువుల తయారీలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న...
పొగడ్తల వలన వచ్చే లాభాలేంటి? నష్టాలేంటి?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
నిరుద్యోగులకు శుభవార్త, మొదటి దశలో 50000 ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి...
కేరళలో 14 జికా వైరస్ కేసులు నమోదు, లక్షణాల వివరాలు ఇవే…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తో ఏర్పడ్డ పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. కాగా కేరళ రాష్ట్రంలో తాజాగా జికా వైరస్ కేసులు వెలుగుచూడడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఇప్పటికే జికా వైరస్...
మహారాష్ట్రలో 24 గంటల్లో 8992 కరోనా కేసులు, 200 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా పదివేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జూలై 9, శుక్రవారం నాడు 8,992 కరోనా కేసులు, 200 మరణాలు నమోదయ్యాయి....
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఆయా పరీక్షల నిర్వహణకు...
ఏపీలో కరోనా : 24 గంటల్లో 3040 పాజిటివ్ కేసులు, 4576 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 3,040 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 9, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,17,253...
జూన్ 13న తెలంగాణ కేబినెట్ భేటీ, కరోనా పరిస్థితి, వ్యవసాయంపై చర్చ
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జూలై 13, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యవసాయం,...
తెలంగాణలో కరోనా: కొత్తగా 729 పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 729 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూలై 9, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ 2020-21 వార్షిక నివేదిక విడుదల
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన 2020-21 వార్షిక నివేదికను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్...















































