తెలంగాణలో కొత్తగా 704 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 10, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,218 కి చేరినట్టు రాష్ట్ర...
చీజ్ మయో మిక్స్ వెజ్ శాండ్విచ్ తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
ఏపీలో కరోనా : కొత్తగా 2925 పాజిటివ్ కేసులు, 26 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 95,366 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్టైల్ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక మంత్రి కేటీఆర్ శనివారం నాడు నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ముందుగా నారాయణపేట జిల్లా...
తమిళనాడు రాష్ట్రంలో జూలై 19 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న లాక్డౌన్ ను మరోసారి పొడిగించింది. కొన్ని ఆంక్షలను సడలిస్తూ జూలై 19 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమలు...
ఫిల్మ్ క్రిటిక్, సినీ నటుడు కత్తి మహేశ్ కన్నుమూత
ప్రముఖ సినీ నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.20 శాతం, మరణాల రేటు 1.32 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,07,95,716 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 1206 మంది మరణించినట్టు తెలిపారు. దీంతో...
రాష్ట్రాల వద్ద అందుబాటులో 1.73 కోట్లకుపైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. దేశంలో జూన్ 21, 2021 నుంచి ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద అందరికి ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ లో భాగంగా మొదటి 19 రోజులలో (జూలై...
కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వే చేయాలి, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
కరోనాను గుర్తించి ముందస్తు కట్టడి చేసి, ఇప్పటికే విజయవంతంగా నిర్వహించిన జ్వర సర్వేను మరోసారి రాష్ట్రంలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల్లో...
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, ఎర్రబెల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని...
















































