టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవ సంబరాలపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ వార్షికోత్సవం (ఏప్రిల్ 27) సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సంబరాల విషయంలో పార్టీ శ్రేణులకు...
ఏపీ గవర్నర్ కు లేఖ రాసిన నారా లోకేష్, రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలపై జోక్యం చేసుకోవాలని వినతి
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన...
వయసుతో పని లేదు, కలలను నిజం చేసుకోవచ్చు : డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ వయసు కేవలం...
ఢిల్లీలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్, 1.34 కోట్ల వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆమోదం
దేశంలో మే 1 వతేది నుంచి 18 ఏళ్లు పైబడిన వారికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం కీలక...
దేశంలో ఒకేరోజులో 3,52,991 కరోనా కేసులు, రోజువారీగా నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,52,991 కరోనా పాజిటివ్ కేసులు, 2812 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,95,123 కి పెరిగింది. కరోనా...
రాష్ట్రంలో 755 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు
కరోనా అనూహ్యంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తేవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు యుద్ధ ప్రాతిపదికన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందేలా...
తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు, 1-9వ తరగతుల విద్యార్థులు ప్రమోట్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి...
బెంగాల్లో ఏడో దశ అసెంబ్లీ ఎన్నికలు: మధ్యాహ్నం 3.30 గంటలకు 67.27 శాతం పోలింగ్
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఏడో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3.30 గంటల వరకు 67.27 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మరోవైపు పశ్చిమ బెంగాల్...
దేశంలో కరోనా ఉధృతి : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సాయం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనాపై పోరాటంలో భాగంగా పలు దేశాలు భారత్ కు చేయూత నిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 6551 కరోనా కేసులు, 43 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 6551 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆదివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 4,01,783 కి...














































