కరోనాపై పోరు: ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య కీలక ఫోన్ సంభాషణ
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. కరోనాపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా పలు దేశాలు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు...
కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మేనేని సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స...
తెలంగాణలో భారీగా కరోనా కేసులు: కొత్తగా 10122 మందికి పాజిటివ్, 52 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కరోనా వెలుగులోకి వచ్చాక ఒక రోజు వ్యవధిలో రాష్ట్రంలో తొలిసారిగా 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 10122 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 26,...
కరోనాపై పోరు: పీఎం కేర్స్ కు పాట్ కమ్మిన్స్ 50 వేల డాలర్లు విరాళం
కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటానికి పలు దేశాలు, సంస్థలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ కూడా గొప్ప మనసు చాటుకున్నారు. భారత్ లోని ఆసుపత్రులకు...
సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం, ఏపీలో ప్రజలకు ఉచితంగా బియ్యం
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా పేదలకు సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రజలకు 10 కేజీల...
ఏపీలో కరోనా: కొత్తగా 9881 పాజిటివ్ కేసులు, 51 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 74,041 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 9881 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. నెల్లూరు, తూర్పుగోదావరి,...
కర్ణాటక రాష్ట్రంలో రెండు వారాల పాటుగా లాక్డౌన్ విధింపు
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27, మంగళవారం రాత్రి నుంచి 14 రోజుల పాటుగా రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ (కఠిన ఆంక్షలు) అమలు...
మేడారం మహా జాతర: ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నాలుగు రోజులు నిర్వహణ
తెలంగాణలో శ్రీ సమ్మక్క–సారలమ్మల మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. 2022లో జరగనున్న మేడారం మహా జాతరను ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్టు మేడారం పూజారులు ఆదివారం నాడు ప్రకటించారు. మాఘమాసంలో...
వైభవంగా 93వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం, విజేతల జాబితా ఇదే…
ప్రపంచ సినీ అభిమానులు ఏంతో ఆసక్తిగా ఎదురుచూసిన 93వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్ 25, ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ వేడుకలను తొలిసారిగా రెండు...
మహారాష్ట్రలో కొత్తగా 48700 కరోనా కేసులు, 524 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. సోమవారం కూడా కొత్తగా 48,700 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 43,43,727 కి చేరింది....













































