టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం ఉంటే రేషన్ కార్డు వదులుకోవాల్సిందే!
రేషన్ కార్డుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనం, టీవీ, ఫ్రిజ్ లేదా ఐదు ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్నవారు రేషన్ కార్డులను (బిపిఎల్...
33 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 5 వేల కంటే తక్కువగానే యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,649 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,16,589 కు చేరుకుంది. కరోనాతో మరో 90...
కొత్తవాళ్లతో ఇబ్బంది పడకుండా మాట్లాడడం ఎలా? : డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా కొత్తవాళ్లతో ఇబ్బంది పడకుండా మాట్లాడడం ఎలా అనే ఓ...
నాగోబా ఆలయాన్ని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేలి మండల కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగోబా ఆలయాన్ని సోమవారం నాడు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు....
రేషన్ వాహనాల రంగులపై ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేసిన హైకోర్టు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ కోసం అందుబాటులోకి తెచ్చిన వాహనాల రంగులు మార్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఇచ్చిన ఆదేశాలను సోమవారం నాడు హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు...
మళ్ళీ కరోనా తీవ్రత, ఒకేరోజులో 4092 పాజిటివ్ కేసులు, 40 మరణాలు
దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మాత్రం మళ్ళీ రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఇటీవల...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 99 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 99 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో శనివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,96,673 కి చేరింది. అలాగే...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.31 శాతం, మరణాల రేటు 1.43 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 12,194 పాజిటివ్ కేసులు, 92 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,04,940 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,55,642 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్: 82 లక్షలు దాటిన వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. వ్యాక్సిన్ పంపిణి ప్రారంభించిన 29 వ రోజైన ఫిబ్రవరి 13, శనివారం నాడు మొత్తం 8071 సెషన్స్ లో 2,96,211 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు...
బొమ్మిడాయిల పులుసు తయారు చేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...











































