టూల్కిట్ రూపొందించడంలో వారిదే కీలక పాత్ర : ఢిల్లీ పోలీసులు
పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్బెర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన 'టూల్కిట్' కేసు దర్యాప్తులో భాగంగా బెంగళూరుకు చెందిన పర్యావరణ పరిరక్షకురాలు దిశ రవిని ఆదివారం నాడు ఢిల్లీ పోలీసులు అదుపులోకి...
తెలంగాణలో కొత్తగా 129 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 15, సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,802 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
కేంద్ర ఉక్కుశాఖ మంత్రితో ఏపీ బీజేపీ నేతలు భేటీ, విశాఖ ఉక్కుపరిశ్రమపై విజ్ఞప్తి
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ బీజేపీ నాయకులు సోమవారం...
ఏపీలో కరోనా తగ్గుముఖం : కొత్తగా 30 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని కర్నూల్, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం వంటి నాలుగు జిల్లాల్లో కొత్తగా ఎలాంటి కేసులు...
నేటి అర్ధరాత్రి నుంచి 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి, ఫాస్టాగ్ లేకుంటే రెండు రెట్లు ఫీజు
ఫాస్టాగ్ ద్వారా జాతీయ రహదారులపై (నేషనల్ హైవే) టోల్ ఛార్జీలు వసూలు విధానం నేటి నుంచి తప్పనిసరి కానుంది. ఫిబ్రవరి 15, 2021 అర్ధరాత్రి నుండి దేశంలోని అన్ని 4 చక్రాల వాహనాలకు...
షూట్ లో బాడీ షాట్ కు ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? : హీరో ప్రిన్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఫలితాలపై ప్రగతి నివేదికలను సిద్దం చేయాలి: సీఎస్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 20న నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశం జరగనుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర...
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవలే షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే...
భారత్ vs ఇంగ్లాండ్ రెండో టెస్ట్: అశ్విన్ సెంచరీ, ఇంగ్లాండ్ 53/3
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వీరోచిత సెంచరీ సాధించడంతో భారత్ జట్టు పట్టు బిగించింది....
మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల, గతంలో నిలిచిన ప్రక్రియ నుంచే కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందడి కొనసాగనుంది. ఓవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, సోమవారం నాడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర...












































