తెలంగాణలో కొత్తగా 146 కరోనా కేసులు, 177 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 146 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 13, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,96,574 కి చేరినట్టు...
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 14 మంది మృతి
కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని వెల్దుర్తి మండలంలోని మాదార్ పురం హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44 పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో...
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో నేడు పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14, ఆదివారం నాడు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ముందుగా చెన్నైలో అనేక కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు చేయనున్నారు. చెన్నై మెట్రో...
జమ్మూ కాశ్మీర్ కు సరైన సమయంలో మళ్ళీ రాష్ట్ర హోదా ఇస్తాం : అమిత్ షా
లోక్సభలో శనివారం నాడు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు ఆమోదం పొందింది. ముందుగా సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రసంగం చేశారు. ఈ...
ఏపీలో కరోనా: కొత్తగా 54 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 13, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,814 కు చేరుకుంది. శుక్రవారం 9AM...
తుఫాన్లతో నష్టం: ఎన్డిఆర్ఎఫ్ నుంచి 5 రాష్ట్రాలకు రూ.3,113.05 కోట్ల అదనపు సాయం
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు రూ.3,113.05 కోట్ల అదనపు కేంద్ర సహాయానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. 2020 వ సంవత్సరంలో...
ఒకేరోజులో 3611 కరోనా కేసులు, 38 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఫిబ్రవరి 13, శనివారం నాడు 3611 కరోనా కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,60,186 కి చేరగా,...
ఏపీ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 81.67 శాతం పోలింగ్ నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 జిల్లాల్లోని 2786 పంచాయతీలకు, 20,817 వార్డులకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81.67% పోలింగ్...
“C/o కంచరపాలెం” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 64 వ పాఠంలో వెంకటేష్...
తెలంగాణలో ప్రారంభమైన రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో శనివారం నుంచి సెకండ్ డోస్ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా తోలి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్స్ కు సెకండ్ డోస్ వ్యాక్సిన్ అందిస్తున్నారు....










































