ఏపీలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 68 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,760 కు చేరుకుంది. గత 24 గంటల్లో 30620 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 68...
తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల, జూలై 5 నుంచి ఎంసెట్
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఎంసెట్, ఈసెట్, పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి శుక్రవారం నాడు విడుదల చేసింది. జూలై 5వ తేదీ నుంచి జూలై 9 వరకు...
తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు ఫిబ్రవరి 22 వరకు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఇటీవలే ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు తుడుగడువును ఫిబ్రవరి...
ధరణికి సంబంధించిన అంశాలపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
ధరణికి సంబంధించిన అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కేసీఆర్ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావులు సంబంధిత అధికారులతో బిఆర్కెఆర్ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలంగా...
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 13 జిల్లాల్లోని 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు రేపు (ఫిబ్రవరి 13, శనివారం) పోలింగ్ జరగనుంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల...
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు రాజన్న సిరిసిల్ల జిలాల్లో పర్యటిస్తున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రాంభమైంది. అందులో భాగంగా సిరిసిల్ల జిల్లా...
తమిళనాడులో బాణాసంచా కర్మాగారంలో పేలుడు: 11 మంది మృతి, 36 మందికి గాయాలు
తమిళనాడు రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విరుద్నగర్ జిల్లాలోని ఓ బాణాసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, మరో 36 మంది గాయపడినట్టు తెలిపారు....
ఐపీఎల్ వేలం కోసం 292 మందితో తుదిజాబితా, శ్రీశాంత్ కు దక్కని చోటు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియ చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఆడేందుకు వేలం కోసం ముందుగా 1114 మంది క్రికెటర్లు...
దేశంలో వేగంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ, 75 లక్షలకుపైగా లబ్ధిదారులకు వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇతర దేశాలతో పోలిస్తే అతితక్కువ సమయంలోనే 70 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేసిన దేశంగా భారత్ నిలిచింది. వ్యాక్సిన్ పంపిణి ప్రారంభించిన...
హైదరాబాద్ లో ఉచిత మంచినీటి సరఫరా వేగవంతానికి చర్యలు చేపట్టాలి: సీఎస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...












































