గత 24 గంటల్లో కొత్తగా 9309 కరోనా కేసులు, 87 మరణాలు నమోదు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 9,309 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,80,603 కు చేరుకుంది. కరోనాతో మరో 87...
ప్రముఖ సైకాలజిస్టు డా.బీవీ పట్టాభిరామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ ఈ రోజు 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బీవీ పట్టాభిరామ్ గారికి మ్యాంగో న్యూస్ పుట్టినరోజు...
మంత్రి కొడాలి నానికి షోకాజు నోటీసు ఇచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం నాడు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షోకాజ్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 143 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 143 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో గురువారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,96,277 కి చేరింది. అలాగే...
భారత్ తో ఐదు టీ20ల సిరీస్,16 మంది ఆటగాళ్లతో ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చ్ 12 నుంచి మార్చ్ 20 వ తేదీ వరకు 5 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20ల్లో భారత్ తో తలపడే 16...
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు సీఎం కేసీఆర్ కర్తవ్యబోధ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కు కొత్తగా ఎన్నికైన మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్లు గురువారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాపై నిషేధం శాశ్వతం, ట్విట్టర్ సంస్థ నిర్ధారణ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను మళ్ళీ ట్విట్టర్ లోకి అనుమతించేది లేదని ట్విట్టర్ సంస్థ నిర్ధారించింది. ముందుగా జనవరి నెలలో అమెరికా క్యాపిటల్ భవనం వద్ద హింస, కాల్పులు చోటుచేసుకున్న...
సీఎం కేసీఆర్ ఆదేశాలతో తిరుమలగిరి సాగర్ లో భూసమస్యల పరిష్కారంపై సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు నల్లగొండ పర్యటన సందర్భంగా తిరుమలగిరి సాగర్ మండలంలో 5 గ్రామాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు...
మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేతగా నిలిచిన మానసా వారణాసి
తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ ఇంజనీర్ మానసా వారణాసి వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేతగా నిలిచింది. బుధవారం రాత్రి ముంబయిలో ఫెమినా మిస్ ఇండియా 2020 ఫైనల్ పోటీలు...
విజయ్ హజారే ట్రోఫీ: ముంబయి జట్టులో అర్జున్ టెండూల్కర్ కు దక్కని చోటు
మాస్టర్ బ్లాస్టర్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కు విజయ్ హజారే వన్డే ట్రోఫీ కోసం ఎంపిక చేయబడ్డ ముంబయి సీనియర్ టీమ్ లో చోటుదక్కలేదు. ముందుగా ప్రాక్టీస్...












































