త్వరగా మేకప్ చేసుకోవడం ఎలా? టిప్స్ ఇవే : యాంకర్ శ్రీముఖి
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఎంటర్టైన్మెంట్ వీడియోలను అభిమానులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో తొందరగా రెడీ అయ్యేందుకు ఉపయోగపడే...
బీఫార్మసీ విద్యార్థిని సంఘటనలో సంచలన విషయాలు వెల్లడి
నగరంలోని ఘట్కేసర్ సమీపంలో బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ శనివారం నాడు మీడియాకు వెల్లడించారు. ఈ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని, అలాగే...
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఆమోదం: ఎంపీ నామా నాగేశ్వరరావు
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఆమోదం లభించిందని టీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు వెల్లడించారు. శుక్రవారం నాడు ఢిల్లీలో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 12143 కరోనా కేసులు, 103 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 12143 కరోనా కేసులు, 103 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,92,746 కు, మరణాల సంఖ్య 1,55,550 కు చేరుకుంది. దేశంలో...
ఏపీలో ముగిసిన రెండోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌటింగ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగింది. అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు మినహా మొత్తం...
భారత్ vs ఇంగ్లాండ్ రెండో టెస్టు: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు శనివారం ఉదయం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన భారత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా తోలి ఇన్నింగ్స్ లో...
తెలంగాణలో కొత్తగా 151 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 151 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 12, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,428 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు : 8:30 గంటల వరకు 10.18 % పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా ఉదయం 8:30 గంటల...
అరకు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, 22 మందికి గాయాలు
విశాఖపట్నం జిల్లా అరకులోయలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి అరకు వ్యాలీ పర్యటనకు వెళ్లి, విశాఖపట్నంకు తిరుగు ప్రయాణంలో ఉన్న పర్యాటకులతో వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడి...
భారతదేశపు మొట్టమొదటి సీఎన్జీ ట్రాక్టర్ ఆవిష్కరించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
భారతదేశపు మొట్టమొదటి సీఎన్జీ ట్రాక్టర్ ను కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం నాడు ఆవిష్కరించారు. డీజిల్ ట్రాక్టర్ లో మార్పులు చేసి కొత్తగా సీఎన్జీ ట్రాక్టర్ గా...












































