దేశంలో శనివారం ఉదయానికి 35,00,027 లబ్ధిదారులకు కరోనా టీకా
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 10,809 సెషన్స్ లో 5,71,974 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
అన్నయ్య జనసేన పార్టీలోకి వస్తారా అనేది ఇప్పుడే చెప్పలేను – పవన్ కళ్యాణ్
ఏపీలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు రిజర్వేషన్ అంశాలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను శుక్రవారం నాడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు....
బిగ్బాస్ 2 విజేత కౌశల్ హైదరాబాద్ టూ మనాలి రోడ్ ట్రిప్ విశేషాలు
ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు....
గత 24 గంటల్లో కొత్తగా 13,083 పాజిటివ్ కేసులు, 137 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 13,083 పాజిటివ్ కేసులు, 137 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,07,33,131 కు చేరుకోగా, మరణాల...
ఘోర రోడ్డు ప్రమాదం: ఢీకొన్న 3 వాహనాలు,10 మంది మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యూపీలోని మొరాదాబాద్-ఆగ్రా రహదారిపై శనివారం తెల్లవారుజామున మినీ బస్సు-ట్రక్కు ఢీకొన్నాయి. అనంతరం పొగమంచు ఎక్కువగా ఉండటంతో ఆ వాహనాలను మరో వాహనం ఢీకొట్టింది....
ప్రపంచానికి జాతిపిత మహాత్మాగాంధీ సరికొత్త పోరాట మార్గాన్ని చూపారు: సీఎం కేసీఆర్
ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే ఆయుధాలతో ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మాగాంధీ ఆదర్శప్రాయుడని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళి...
తెలంగాణలో కొత్తగా 186 కరోనా కేసులు, 367 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 186 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 29, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,94,306 కి చేరినట్టు...
ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా 2 నిమిషాలు మౌనం పాటించాలి
ఈ రోజు (జనవరి 30, శనివారం) అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా ప్రజలంతా రెండు నిమిషాల పాటుగా మౌనం పాటించాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర...
ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 10 వ తరగతి నుంచి 6 వ తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రాథమిక పాఠశాలల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం...
ఏపీలో 42809 కరోనా పరీక్షలు నిర్వహించగా 125 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 29, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,591 కు చేరుకుంది. గురువారం 9AM...
















































