అయోధ్యలో రామమందిర నిర్మాణం: రూ.30 లక్షల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్
అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతిలో రాష్ట్ర ఆర్ఎస్ఎస్ ముఖ్యనేత భరత్ కు రూ.30 లక్షలకు...
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ మరో కీలక నిర్ణయం, ఆ 9 మందిని తప్పించాలని సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల విధుల నుంచి 9 మంది అధికారులను తప్పించాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర...
సాగు చట్టాల తాత్కాలిక నిలుపుదలకు రైతుల తిరస్కరణ, 11వ రౌండ్ చర్చలు ప్రారంభం
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. చట్టాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఇప్పటికే 10 రౌండ్ల చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు 10వ...
దేశంలో కొత్తగా 14545 కరోనా కేసులు, 18002 రికవరీలు నమోదు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 14,545 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,25,428 కు చేరుకుంది. కరోనాతో మరో 163...
ఏపీలో పంచాయితీ ఎన్నికలు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది....
శశికళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, ఆసుపత్రిలో చికిత్స
అన్నాడీఎంకే మాజీ నాయకురాలు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందుగా బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళకు జ్వరం, శ్వాస...
తిరుపతి ఉపఎన్నికపై ఒక అవగాహనకు వచ్చాం, త్వరలో పూర్తి స్పష్టత: పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం గురువారం నాడు తిరుపతిలో జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం...
తెలంగాణలో కొత్తగా 214 కరోనా కేసులు, 351 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం నాడు 28,791 శాంపిల్స్ పరీక్షించగా 214 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,92,835 కి చేరింది. అలాగే కరోనాతో...
సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు, నాగార్జున సాగర్ ఆయకట్టును కూడా కలుపుకుని...
ఏపీలో 49483 కరోనా పరీక్షలు నిర్వహించగా 139 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 21, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,557 కు చేరుకుంది. బుధవారం 9AM...













































