తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 22, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,056 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
తెలంగాణలో ఇప్పటికే లక్ష మందికిపైగా కరోనా టీకా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికి 1,10,248 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. జనవరి 22, శుక్రవారం నాడు మొత్తం 33 జిల్లాల్లో 489 కేంద్రాల్లో 12,944 మందికి వ్యాక్సిన్...
ఏపీలో కరోనా : కొత్తగా 137 పాజిటివ్ కేసులు, 4 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 137 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 22, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,694...
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 8 డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు ప్రారంభం
జీహెచ్ఎంసీ పరిధిలో పేదలకు ఉచిత వైద్య పరీక్షల అందించేందుకు ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్స్ కేంద్రాలను గురువారం నాడు తెలంగాణ రాష్ట్రమంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మరియు...
మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్, భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండులో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు అయింది. సికింద్రాబాద్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. రూ.10...
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికపై నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 11 న ఎన్నిక
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికకు సంబంధించి శుక్రవారం...
సింగరేణిలో 372 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఉన్న 651 ఖాళీలను మార్చిలోగా భర్తీ చేయనున్నామని ఇటీవలే సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి విడతలో భాగంగా...
టిఎస్ఆర్టీసీ కార్గో సర్వీసులు విజయవంతంపై సీఎం కేసీఆర్ అభినందనలు
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, కరోనా వల్ల విధించిన లాక్డౌన్, గతంలో పేరుకుపోయిన బకాయిలు తదితర కారణాల వల్ల ఆర్టీసీ నష్టాలు కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు నివేదించారు. ఆర్టీసీ ఉద్యోగులకు...
సీఎం కేసీఆర్ ను కలిసి పలు అంశాలపై చర్చించిన నీతి ఆయోగ్ బృందం
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, అడ్వైజర్ అవినాష్ మిశ్రా, కన్సల్టెంట్ డాక్టర్ నమ్రత సింగ్ పన్వార్, రీసెర్చి ఆఫీసర్ కామరాజు, వైస్ చైర్మన్ పీఎస్ రవీంద్ర ప్రతాప్ సింగ్...
దేశంలో శుక్రవారం ఉదయానికి 10,43,534 మందికి కరోనా వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా వాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భాగంగా ఇప్పటికే 10 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్...














































