ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్, జనవరి 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29 న ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ పార్లమెంట్ సెషన్...
దేశంలో కొత్తగా 15590 కరోనా కేసులు,15975 రికవరీలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 15,590 పాజిటివ్ కేసులు, 191 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,05,27,683 కు చేరుకోగా, మరణాల...
దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ తేదీ ఖరారు
జనవరి 31, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్ కు దోహదం చేసేలా 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర...
తెలంగాణలో 2 లక్షల 85 వేలు దాటిన రికవరీలు
తెలంగాణ రాష్ట్రంలో మరో 202 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 14, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,91,118 కి చేరినట్టు...
జబర్దస్త్ షూటింగ్ లో ఒకరోజు : యాంకర్ అనసూయ భరద్వాజ్
నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రియేటివ్, కుకింగ్ వీడియోలను అందించడంతో పాటుగా పలు విషయాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో జబర్దస్త్ షూటింగ్...
24 గంటల్లో 3579 కరోనా పాజిటివ్ కేసులు, 70 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 14, గురువారం నాడు 3579 కరోనా కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,81,623 కి...
15 న గోపూజ మహోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 15, శుక్రవారం నాడు గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో పర్యటించనున్నారు. నరసరావు పేట మున్సిపల్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హిందూ...
దేశంలో కరోనా రికవరీ రేటు 96.52 శాతం, మరణాల రేటు 1.44 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,946 కరోనా కేసులు, 198 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,12,093 కు, మరణాల సంఖ్య 1,51,727 కు చేరుకుంది. దేశంలో...
పవన్ కళ్యాణ్ “పంజా” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో...
రామతీర్థ పోరాట కమిటీని నియమించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
రామతీర్థ పోరాట కమిటీని నియమిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్ధంలోని శ్రీ కోదండరామ...















































