పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29 న ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ పార్లమెంట్ సెషన్ రెండు విడతలుగా జరగనుంది. మొదటి విడతలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 15 వరకు మరియు రెండో విడతలో మార్చి 8 నుండి ఏప్రిల్ 8 వరకు జరగనుంది. రెండు విడతల్లో కలిపి మొత్తం 35 రోజులు సభ నిర్వహించనున్నారు. ముందుగా జనవరి 29 వ తేదీ ఉదయం 11 గంటలకు సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ