ఒకేరోజులో 3556 కరోనా కేసులు, 70 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. బుధవారం నాడు కొత్తగా 3556 కరోనా కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,78,044 కి చేరగా, మొత్తం...
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. "తెలంగాణ రాష్ట్రం సిరి సంపదలతో, భోగభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ...ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... సంక్రాంతి పండుగను...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 276 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 276 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 13, బుధవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,916 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. “రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి,...
విద్య నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పే విధంగా ఉండాలి: మంత్రి హరీశ్ రావు
ప్రభుత్వ పాఠశాల టీచర్లకు ఆన్లైన్లో బోధనా పద్ధతులపై లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని వారి ఆడిటోరియంలో పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పాల్గొని, ఉత్తమ నైపుణ్యం కనబర్చిన...
మకర సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి గల కారణం ఏంటి?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
ఏపీలో కొత్తగా 203 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 203 కరోనా పాజిటివ్ కేసులు అయ్యాయి. దీంతో జనవరి 13, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,437 కు చేరగా, కరోనా...
దేశంలో 102 కి చేరిన కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (యూకే కరోనా స్ట్రెయిన్) పాజిటివ్ కేసుల సంఖ్య 102 కు చేరుకుంది. సోమవారం నాటికీ ఈ కేసుల సంఖ్య 96 గా ఉండగా, కొత్తగా మరో ఆరుగురికి...
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ రూరల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం మైలారం గ్రామంలో 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బుధవారం నాడు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా...
కొవాగ్జిన్ వ్యాక్సిన్ రవాణా ప్రారంభం, హైదరాబాద్ నుంచి 11 నగరాలకు…
భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్” కరోనా వ్యాక్సిన్ కు దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం...
















































