ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, ఎండీగా ఆర్పీ ఠాకూర్ ను నియమిస్తూ జనవరి 13, బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రింటింగ్, స్టేషనరీ...
భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
భోగి పండుగ సందర్భంగా బుధవారం నాడు కృష్ణా జిల్లాలోని పరిటాల గ్రామంలో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
దేశంలో కరోనా: కొత్తగా 15968 కరోనా కేసులు, 202 మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 20 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,968 కేసులు నమోదు కావడంతో జనవరి 13,...
భోగి విశిష్టతపై ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
వరంగల్ లో రెండు ఆర్టీసీ బస్సుల ఢీ, 20 మందికి పైగా గాయాలు
తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లాలో బుధవారం నాడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్కతుర్తి మండలం వల్భాపుర్ గ్రామంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో...
తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిదవ తరగతి నుండి ఆ పై తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవలే ఆదేశాలు ఇచ్చిన సంగతి...
తెలంగాణలో కొత్తగా 331 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు 38,192 శాంపిల్స్ పరీక్షించగా 331 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,90,640 కి చేరింది. అలాగే...
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల ప్రారంభంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలను...
ఏపీలో కొత్తగా 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 12, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,234 కు చేరుకుంది. సోమవారం 9AM...
రాష్ట్రంలో కోవిడ్ వాక్సినేషన్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంగళవారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు చేపట్టాల్సిన...















































