తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 346 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 346 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 7, గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,135 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
58.07 లక్షల రైతుల ఖాతాల్లో యాసంగి రైతుబంధు నిధులు జమ: మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో ఈ రోజు వరకు 58.07 లక్షల మంది రైతుల ఖాతాలలోకి యాసంగి రైతుబంధు నిధులు జమచేసినట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికి 132.65...
ఏపీలో కరోనా తగ్గుముఖం, కొత్తగా 295 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,84,171 కు చేరుకుంది. గత 24 గంటల్లో 59410 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 295...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న హీరో అజయ్ దేవగన్, ఎంపీ సంతోష్
ఒకే రోజు, ఒకే వేదికగా ఐదు వేల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురువారం నాడు పూర్తిచేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలో దండు మల్కాపూర్ గ్రీన్...
దేశంలో రేపు 700 కు పైగా జిల్లాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహణ
దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ సజావుగా ఎలాంటి సమస్యలు లేకుండా అమలయ్యేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రప్రభుత్వాలు,...
అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ గెలుపు ధ్రువీకరణ
అమెరికా అధ్యక్ష ఎన్నికల అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. నవంబర్ 20, 2020న జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ల గెలుపును అమెరికా కాంగ్రెస్ అధికారికంగా...
డియోడరెంట్స్ అండ్ పర్ఫ్యూమ్స్ పై హీరో ప్రిన్స్ టిప్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
24 గంటల్లో 3729 కరోనా కేసులు, 72 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గురువారం నాడు కొత్తగా 3729 కరోనా కేసులు, 72 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,58,282 కి చేరగా, మొత్తం...
సినిమా హాళ్లలో 100 శాతం ప్రేక్షకుల అనుమతికి కేంద్ర ప్రభుత్వం బ్రేక్
సినిమా థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుండి 100 శాతం వరకు పెంచేందుకు అనుమతిస్తూ ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
విజయవాడ నగరంలో ఆలయాల పునర్నిర్మాణానికి రేపు సీఎం జగన్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం 11:01 నిమిషాలకు విజయవాడ నగరంలో పలు ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూల్చివేసిన 9 ఆలయాల...














































