కొత్త కరోనా స్ట్రెయిన్పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం, నిపుణుల కమిటీతో సమీక్ష
యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వెలుగులోకి రావడంతో దేశంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా యూకే నుంచి రాష్ట్రాలకు...
బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించిన బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు. యాసల...
24 గంటల్లో కొత్తగా 24712 కరోనా కేసులు, 312 మరణాలు నమోదు
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 24712 పాజిటివ్ కేసులు, 312 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య...
కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర, పోలీసుల అదుపులో ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు గురువారం నాడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనున్నారు. రాష్ట్రపతి...
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, 30 మందికి గాయాలు
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అనుమంచిపల్లి గ్రామ సమీపంలో జాతీయరహదారిపై వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో 30 మందికి గాయాలు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 574 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మరో 574 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 23, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,83,556 కి చేరినట్టు రాష్ట్ర...
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి 40.06 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు
దేశంలో కరోనా మహమ్మారి నెలకొని ఉన్న ప్రస్తుత గడ్డు సమయంలో కూడా రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలు కాపాడుటకై రైతులు పండించిన ప్రతి వరి గింజను ఎటువంటి వ్యయ ప్రయాశాలనైన ఎదుర్కోని కొనుగోలు చేయాలనీ...
ఏపీలో కరోనా: మరో 379 పాజిటివ్ కేసులు, 3 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,79,718 కు చేరుకుంది. గత 24 గంటల్లో 57716...
నివర్ పరిహారం: కృష్ణాజిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వనున్న పవన్ కళ్యాణ్
నివర్ తుపాను బాధిత రైతులకు పరిహారం విషయంలో డిసెంబర్ 28న కృష్ణాజిల్లా కలెక్టర్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినతి పత్రం అందించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన...
భూటాన్ లో 7 రోజుల పాటుగా పూర్తిస్థాయి సెకండ్ లాక్డౌన్
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ కింగ్ డమ్ సహా వివిధ దేశాల్లో మళ్ళీ లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి భూటాన్ దేశం కూడా...














































