తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 73 వేలకుపైగా బాధితులు
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. డిసెంబర్ 19 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయిన వారి సంఖ్య 2,73,013 కు చేరుకుంది. గత...
ఉబర్ టాక్సీ నెట్ వర్క్ సక్సెస్ స్టోరీ ఇదే…
రవాణా సౌకర్యాన్ని సులభంగా మరియు సౌకర్యవంతంగా మార్చిన ప్రపంచ అతిపెద్ద టాక్సీ నెట్ వర్క్ కలిగిన ఉబర్ కంపెనీ సక్సెస్ స్టోరీని స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వివరించారు....
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా ఘోర ప్రదర్శనతో భారత్ జట్టు తొలిటెస్ట్ లో ఓడిపోయిన సంగతి తెలిసిందే....
24 గంటల్లో కొత్తగా 26624 కరోనా కేసులు, 341 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 26,624 కరోనా కేసులు, 341 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో కేసుల సంఖ్య 1,00,31,223 కు,...
రైతు సదస్సులో పాల్గొననున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం నాడు నారాయణపేట్ జిల్లాలో రైతు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొననున్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు మధ్యాహ్నం 2:30 గం.లకు...
తెలంగాణలో కొత్తగా 592 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. శనివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 592 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,414 కి చేరినట్టు రాష్ట్ర...
అమ్మ కన్నా మిన్నగా ఆదరించావు – తెలుగు క్రిస్టియన్ పాట
Shekena Glory యూట్యూబ్ ఛానెల్ ద్వారా జీవితాన్ని మార్చుకునేందుకు దోహదపడేలా, ఆత్మతో నిండిన మరియు ఉత్తేజకరమైన పాటలు మరియు సందేశాలను అందిస్తున్నారు. ఈ వీడియోలో సిస్టర్ షేకేనా గ్లోరీ రచించి పాడిన “అమ్మ...
ప్రణాళిక లేని లాక్డౌన్ వల్లే ఇదంతా, లక్షలాది మందిపై ప్రభావం: రాహుల్ గాంధీ
దేశంలో కరోనా కేసుల పెరుగుదల, చైనాతో సరిహద్దు వివాదంపై కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. “దేశంలో కరోనా వైరస్ కేసులు కోటి...
రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటనతో తెలుగు సినీపరిశ్రమకు ఊరట, హర్షం వ్యక్తం చేసిన పలు సినీసంస్థలు
తెలుగు సినీపరిశ్రమకు ఉరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సినీ పరిశ్రమకు రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పలు టాలీవుడ్ నిర్మాణ...
ఏపీలో 24 గంటల్లో 62215 కరోనా పరీక్షలు, 479 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,78,285 కు చేరుకుంది. గత 24 గంటల్లో 62215...















































