కరోనాపై పోరులో మరో ముందడుగు, మోడెర్నా కరోనా వ్యాక్సిన్ కు అనుమతి
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫైజర్ సంస్థ, జర్మన్ కి చెందిన బయోఎన్టెక్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను...
బండి సంజయ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం నాడు అసెంబ్లీ మీడియా హాల్ లో జగ్గారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు....
24 గంటల్లో 3940 కరోనా కేసులు, 74 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 19, శనివారం నాడు 3940 కరోనా కేసులు, 74 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,92,707 కి...
భారత్ రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులే, తొలిటెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ ఓవల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి డే/నైట్ టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో...
డిసెంబర్ 21 నుంచి పాతపద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రక్రియను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే బుక్ చేసుకున్న స్లాట్లకు సంబంధించి తేదీ మరియు సమయం...
సినిమా రీస్టార్ట్ ప్యాకేజ్: సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి
కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీపరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ శుక్రవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్...
20వేల లీటర్ల వరకు నీటి వినియోగానికి ఎలాంటి చార్జీలు లేవు, జనవరి తొలి వారంలో ప్రారంభం
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు త్వరలోనే హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నాడు తెలిపారు....
దేశంలో 5 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో డిసెంబర్ 19, శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,04,599 కు, మరణాల సంఖ్య 1,45,136 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర,...
దేశంలో కోటి దాటిన కరోనా కేసులు, లక్షా 45 వేలు దాటిన మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. డిసెంబర్ 19, శనివారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 25,152...
అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన టీఎంసీ నేత సువేందు అధికారి
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నాయకుడు, పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి సువేందు అధికారి శనివారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. గత కొంతకాలంగా పార్టీపై...















































