బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం నాడు నారాయణపేట్ జిల్లాలో రైతు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొననున్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు మధ్యాహ్నం 2:30 గం.లకు నారాయణపేట్ జిల్లాలో రైతు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా అప్పంపల్లిలో బండి సంజయ్ వివేకానంద విగ్రహావిష్కరణ చేసి, అక్కడి సభలో ప్రసంగించారు. అలాగే నారాయణపేట్ లో సిరిపిల్లల ఆసుపత్రిని కూడా ఈ రోజు బండి సంజయ్ ప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ