ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న నలుగురు యువ ఐపీఎస్లు అధికారులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వారికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పారు. అలాగే విధుల నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేస్తూ ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్ వ్యవస్ధను నిర్మించాల్సిన అతి పెద్ద బాధ్యత మీపై ఉందంటూ ఐపీఎస్లు అధికారులకు సీఎం మార్గనిర్ధేశం చేశారు. సీఎం వైఎస్ జగన్ ను కలిసిన ఐపీఎస్ అధికారుల్లో రాహుల్ మీనా, జగదీష్ అడహళ్లి, ధీరజ్ కునుబిల్లి, సునీల్ షెరాన్ ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY