దేశంలో కరోనా నుంచి కోలుకున్న 96 లక్షలకు పైగా బాధితులు
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 24337 పాజిటివ్ కేసులు, 333 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య...
సీఎం వైఎస్ జగన్ తో కేక్ కట్ చేయించిన సీఎస్, డీజీపీ, ప్రజాప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల...
1024 కోట్ల ఉపాధి హామీ పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి: మంత్రి ఎర్రబెల్లి
ఉపాధి కల్పనలో దేశంలో నెంబర్ వన్ గా నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న అవార్డులతోపాటు, రావాల్సిన పెండింగ్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి...
తెలంగాణాలో కొత్తగా 316 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 316 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 20, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,81,730 కి చేరినట్టు రాష్ట్ర...
బిగ్బాస్ తెలుగు సీజన్-4 విజేత అభిజిత్, చిరు చేతుల మీదుగా ట్రోఫీ
బిగ్బాస్ తెలుగు సీజన్-4 టైటిల్ ను నటుడు అభిజిత్ గెలుచుకున్నాడు. ప్రముఖ కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజిత్ బిగ్బాస్ విజేత ట్రోఫీని అందుకున్నాడు. ఈ సీజన్ లో గట్టి పోటీ...
సంక్రాంతి పండుగ సందర్భంగా 3607 ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
సంక్రాతి పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. పండుగను పురస్కరించుకుని మొత్తం 3607 ప్రత్యేక సర్వీసులు నడపనున్నటు ఏపీఎస్ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. జనవరి 8, 2021...
జగనన్న విద్యాదీవెన: డిసెంబర్ 30 వరకు రెన్యువల్స్ గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన” పేరుతో ఓ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. జగన్న విద్యా దీవెన పథకం ద్వారా...
Oh Womaniya: తమన్నా సింహాద్రితో శ్రీముఖి టాక్ షో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో...
తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 73 వేలకుపైగా బాధితులు
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. డిసెంబర్ 19 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయిన వారి సంఖ్య 2,73,013 కు చేరుకుంది. గత...
ఉబర్ టాక్సీ నెట్ వర్క్ సక్సెస్ స్టోరీ ఇదే…
రవాణా సౌకర్యాన్ని సులభంగా మరియు సౌకర్యవంతంగా మార్చిన ప్రపంచ అతిపెద్ద టాక్సీ నెట్ వర్క్ కలిగిన ఉబర్ కంపెనీ సక్సెస్ స్టోరీని స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వివరించారు....















































