ఏపీ అసెంబ్లీ: వరుసగా మూడో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. మూడో రోజు సభలో ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు, అసైన్డ్ ల్యాండ్స్ సవరణ చట్టం బిల్లు, అగ్రికల్చర్ కౌన్సిల్ బిల్లు, ఏపీ వ్యాల్యూ యాడెడ్...
విశాఖలో దారుణం, యువతిపై కత్తితో దాడి
విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. నగర పరిధిలో వాలంటీర్గా పనిచేస్తున్న ప్రియాంక అనే యువతిపై శ్రీకాంత్ అనే యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడు. యువతి...
నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలుజిల్లాల్లో నివర్ తుపాన్ ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు కృష్ణా,...
దేశంలో కరోనా: కొత్తగా 36604 పాజిటివ్ కేసులు, 501 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 95 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36,604 కరోనా కేసులు, 501 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
నేడు నిజామాబాద్కు వెళ్లనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా ఇటీవలే మరణించారు. ఈ నేపథ్యంలో మాక్లూర్ మండల కేంద్రంలోని...
తెలంగాణలో కొత్తగా 565 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 565 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 1, మంగళవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,70,883 కి చేరినట్టు...
ఏపీలో కొత్తగా 685 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 685 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 1, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,68,749...
వరుసగా రెండో నెలలో కూడా రూ.లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదు
వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు మరోసారి లక్ష కోట్లు దాటాయి. నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,04,963 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. అందులో సీజీఎస్టీ వసూళ్లు రూ.19,189 కోట్లు కాగా,...
యాక్నే సమస్యకు హోమ్ రెమిడీస్ – హీరో ప్రిన్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా న్యూట్రిషన్ పై కూడా...
ఒకేరోజులో 4930 కరోనా పాజిటివ్ కేసులు, 95 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 1, మంగళవారం నాడు 4930 కరోనా కేసులు, 95 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,28,826 కి...












































