ఏపీలో మరో 663 మందికి కరోనా పాజిటివ్, 7 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,69,412 కు, మరణాల సంఖ్య 7 వేలకు చేరుకుంది....
ఎంపీ, నటుడు సన్నీడియోల్ కు కరోనా పాజిటివ్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురుదాస్పూర్ బీజేపీ ఎంపీ,...
రైతులతో రేపు మరోసారి చర్చలు జరుపనున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఏడో రోజుకి చేరుకుంది. మంగళవారం నాడు 35 రైతు సంఘాల నేతలతో కేంద్ర వ్యవసాయ...
కరోనా తీవ్రత: 24 గంటల్లో 3944 కరోనా కేసులు, 82 మరణాలు నమోదు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2, మంగళవారం నాడు కూడా 3944 కరోనా...
మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం, తప్పిన క్లీన్స్వీప్
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు బోణి కొట్టింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే తొలిరెండు వన్డేలు ఓడిపోయి సిరీస్ కోల్పోయిన భారత్ జట్టు మూడో వన్డే లో విజయం సాధించి...
కరోనాతో బీజేపీ రాజ్యసభ ఎంపీ అభయ్ భరద్వాజ్ కన్నుమూత
గుజరాత్ రాష్ట్రానికి చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ అభయ్ భరద్వాజ్ కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. ఎంపీ అభయ్ భరద్వాజ్ కి గత ఆగస్టు 31 న కరోనా పాజిటివ్ గా...
టాలీవుడ్ హీరో యాదా కృష్ణ కన్నుమూత
టాలీవుడ్ హీరో, నిర్మాత యాదా కృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. బుధవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. యాదాకృష్ణ 20 కి పైగా తెలుగు చిత్రాల్లో నటించారు....
గ్రేటర్ ఎన్నికల్లో 46.68 శాతం పోలింగ్, ఈసారే అత్యధికం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో మంగళవారం నాడు 149 డివిజన్లలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో గతంలోకంటే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 149 డివిజన్లకు...
సినిమా కథను 10 నిమిషాల్లో చెప్పడం ఎలా? – పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో 10 నుంచి...
ఏపీ అసెంబ్లీ: వరుసగా మూడో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. మూడో రోజు సభలో ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు, అసైన్డ్ ల్యాండ్స్ సవరణ చట్టం బిల్లు, అగ్రికల్చర్ కౌన్సిల్ బిల్లు, ఏపీ వ్యాల్యూ యాడెడ్...













































