వరుసగా రెండో నెలలో కూడా రూ.లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదు
వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు మరోసారి లక్ష కోట్లు దాటాయి. నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,04,963 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. అందులో సీజీఎస్టీ వసూళ్లు రూ.19,189 కోట్లు కాగా,...
యాక్నే సమస్యకు హోమ్ రెమిడీస్ – హీరో ప్రిన్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా న్యూట్రిషన్ పై కూడా...
ఒకేరోజులో 4930 కరోనా పాజిటివ్ కేసులు, 95 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 1, మంగళవారం నాడు 4930 కరోనా కేసులు, 95 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,28,826 కి...
శివసేనలోకి నటి ఊర్మిళా మతోండ్కర్, సీఎం ఉద్ధవ్ థాకరే సమక్షంలో చేరిక
బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ మంగళవారం నాడు శివసేన పార్టీలో చేరారు. శివసేన పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఊర్మిళా మతోండ్కర్ శివసేనలో చేరి, పార్టీ కండువా కప్పుకున్నారు....
జీహెచ్ఎంసీ పరిధిలో మళ్ళీ తెరుచుకున్న మద్యం దుకాణాలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నవంబర్ 29, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 1, మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలను...
నవంబర్ 3 న ఓల్డ్ మలక్పేటలో రీపోలింగ్, ఎగ్జిట్ పోల్స్ పై ఎస్ఈసీ నిషేధం
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రజలు ఓటుహాక్కును వినియోగించుకున్నారు. అయితే పూర్తిస్థాయి పోలింగ్ శాతంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా...
వ్యక్తిత్వంలో రకాలెన్ని? మిసంత్రోప్ వ్యక్తిత్వం అంటే ఏంటి?: యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో "మంచి వ్యక్తిత్వానికి మూడు మెట్లు" గురించి వివరించారు. అసలు వ్యక్తిత్వం అంటే బాడీ లాంగ్వేజ్, ఆప్యాయత, ఫైనాన్సియల్ ఇలా ఎన్నో అంశాల కలయిక...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మరోసారి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు కూడా వాడివేడిగా కొనసాగాయి. రెండో రోజు సభలో టిడ్కో ఇళ్లు, పేదలకు ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణం, ఆక్వా బిల్లు సహా పలు...
జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముగిసిన పోలింగ్ పక్రియ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు పోలింగ్ పక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అలాగే కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద...
దేశంలో కరోనా రికవరీ రేటు 93.94 శాతం, మరణాల రేటు 1.45 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. రెండ్రోజులుగా 40 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 31,118 కేసులు నమోదు కావడంతో డిసెంబర్ 1,...














































