దేవరగట్టులో కర్రల సమరంపై నిషేధం, పలుప్రాంతాల్లో 144 సెక్షన్
దసరా పండుగ సందర్భంగా కర్నూల్ జిల్లాలోని దేవరగట్టు కొండ దగ్గర జరిగే కర్రల సమరంకు(బన్నీ ఉత్సవం) ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేలాది...
24 గంటల్లో 6059 కరోనా పాజిటివ్ కేసులు, 112 మరణాలు నమోదు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 16 లక్షలు దాటింది. అక్టోబర్ 25, ఆదివారం నాడు...
దేశంలో 79 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. కొత్తగా నమోదైనా 45148 పాజిటివ్ కేసులతో కలిపి అక్టోబర్ 26, సోమవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 79,09,959 కు చేరుకుంది. అలాగే...
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్న మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మరియు చుట్టూ పక్కల ప్రాంతాల్లో దాదాపు లక్ష ఇళ్ల నిర్మాణం...
తెలంగాణలో కొత్తగా 582 కరోనా కేసులు, 4 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 582 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 582 కేసులతో కలిపి అక్టోబర్ 25, ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...
తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 10 వేలకు పైగా బాధితులు
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అక్టోబర్ 24 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,10,480 కు చేరుకుంది....
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ సందర్భంగా శుభవార్త అందించింది. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న మూడు కరువు భత్యం(డీఏ)ల చెల్లింపులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు....
ఒకేరోజులో 6417 కరోనా పాజిటివ్ కేసులు, 137 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 24, శనివారం కూడా కొత్తగా 6417 పాజిటివ్ కేసులు, 137...
దేశంలో 24 గంటల్లో 50129 కరోనా కేసులు, 578 మరణాలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే 50129 కేసులు, 578 మరణాలు నమోదయ్యాయి. అక్టోబర్ 25, ఆదివారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 78,64,811 కు, మరణాల...
ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, సీఎం జగన్
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటామని సీఎం అన్నారు. ఎల్లప్పుడూ సంతోషకరమైన మరియు సంపన్నమైన...














































