ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, సీఎం జగన్
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటామని సీఎం అన్నారు. ఎల్లప్పుడూ సంతోషకరమైన మరియు సంపన్నమైన...
ఏపీలో 75 లక్షలకు పైగా కరోనా పరీక్షల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణ చర్యల్లో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 24, శనివారం ఉదయానికి రాష్ట్రంలో 75,02,933 కరోనా వైరస్ పరీక్షలు...
ఏపాటి దాననయా- సిస్టర్ బ్లెస్సీ వెస్లీ సాంగ్స్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 978 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 978 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 24, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,31,252 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
తొలివిడతలో 71.49 శాతం ఇంజినీరింగ్ సీట్లు భర్తీ
తెలంగాణ రాష్ట్రంలో తోలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు వివరాలను ఎంసెట్ కౌన్సెలింగ్ అధికారులు శనివారం నాడు వెల్లడించారు. తొలి విడతలో 71.49 శాతం ఇంజినీరింగ్ సీట్లు భర్తీ అయ్యాయని, ఇంకా 19,998...
దసరా పండుగ భక్తి పాటలు
తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల నవరాత్రుల తర్వాత పదవ రోజు విజయ దశమి పండుగను ప్రజలు సంబరంగా జరుపుకుంటున్నారు. పండుగ సందర్భంగా పూజలు, ప్రాముఖ్యత, ఇతర...
ఏపీలో కరోనా తగ్గుముఖం: మరో 3342 పాజిటివ్ కేసులు, 22 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 3342 పాజిటివ్ కేసులు, 22 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 24, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...
వరద నష్టం అంచనాకై త్వరలో ఏపీకి రానున్న కేంద్ర బృందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు, వరదలతో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదల వలన ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించి, ఏర్పడ్డ నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలోనే ఏపీకి కేంద్ర...
దేశంలో కరోనా నుంచి కోలుకున్న 70 లక్షలకు పైగా బాధితులు, రికవరీ రేటు 89.78 శాతం
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుండడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 78 లక్షలు దాటింది. అక్టోబర్ 22, శనివారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 78,14,682 కు, మరణాల సంఖ్య...
జంట నగరాల్లోని 11 రైతు బజార్లలో రూ.35 కే కిలో ఉల్లిగడ్డలు: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి గడ్డల ధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి రైతుబజార్లలో రూ.35 కే కిలో ఉల్లిగడ్డల విక్రయాలు జరపనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్...













































