ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేవడంపై నిషేధం, జీవో విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు ప్రియులకు మరో షాక్ తగిలింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిల్స్ తీసుకురావడాన్ని నిషేధిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్లు/లైసెన్స్ లేకుండా ఇతర రాష్ట్రాల...
ఏపీలో కరోనా: మరో 1901 పాజిటివ్ కేసులు, 19 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 26, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,08,924 కు చేరుకుంది. గత...
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానంతో "జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం"...
ఐపీఎల్-2020 ఫైనల్, ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే…
యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ, ఉత్కంఠభరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2020 టైటిల్ దక్కించుకునేందుకు 8 జట్లలో ఇప్పటికే ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్...
తెలంగాణ సీఎం సహాయనిధికి సీఎంఆర్ షాపింగ్ మాల్ రూ.15 లక్షల విరాళం
హైదరాబాద్ నగరంలో వరద బాధితులకు అండగా ఉండేందుకు పలు సంస్థలు, పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ముందుకొచ్చి తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో వరద...
రూ 95.58 కోట్లతో నిర్మించిన 1152 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల రూ 95.58 కోట్ల వ్యయంతో నిర్మించిన 1152 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను (జియాగూడ-840, గోడే కి కబర్-192, కట్టెల మండి-120) రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల...
3 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు, రేపు వారితో సంభాషించనున్న పీఎం మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 27, మంగళవారం ఉదయం ఉత్తరప్రదేశ్ కు చెందిన పీఎం స్వనిధి (ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి యోజన) పథకం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...
నారా లోకేష్ కి తప్పిన పెను ప్రమాదం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ...
నిజం చెప్పే కళ్ళు ఎలా ఉంటాయో తెలుసా – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో "ఒక మనిషి కళ్ళు చూసి ఏం తెలుసుకోవచ్చు" అనే అంశం గురించి వివరించారు. మనిషి కళ్ళను బట్టి అతను...
దేవరగట్టులో కర్రల సమరంపై నిషేధం, పలుప్రాంతాల్లో 144 సెక్షన్
దసరా పండుగ సందర్భంగా కర్నూల్ జిల్లాలోని దేవరగట్టు కొండ దగ్గర జరిగే కర్రల సమరంకు(బన్నీ ఉత్సవం) ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేలాది...













































