హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం
హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి ఇంకా కోలుకోకముందే, శనివారం సాయంత్రం పలు చోట్ల మళ్ళీ వర్షం పడింది. సాయంత్రం కురిసిన వర్షంతో నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం...
వరద బాధితులకు సీఎం రిలీఫ్ కిట్, రూ.2,800 విలువైన నిత్యావసరాలు, 3 బ్లాంకెట్లు
హైదరాబాద్ నగరంలో వరదలకు ముందున్న సాధారణ స్థితిని త్వరితగతిన తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. శనివారం నాడు జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో...
బావా రారా బంగారు కొండా సూపర్ హిట్ సాంగ్
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు మరియు భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “బావా రారా బంగారు...
కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ పర్యటన, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్
నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ నేతల పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. పంప్ హౌస్ సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురి...
ప్రముఖ నటుడు రాజశేఖర్ కుటుంబానికి కరోనా పాజిటివ్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం వైరస్ బారినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు రాజశేఖర్ తో పాటుగా,...
ఎయిర్ ఇండియా విమానాలపై మరోసారి నిషేధం విధించిన హాంకాంగ్
ఎయిర్ ఇండియా విమానాలు మరియు విస్తారా విమానాల యొక్క కార్యకలాపాలపై హాంకాంగ్ నిషేధం విధించింది. అక్టోబర్ 17 నుండి ఈ నెల చివరి వరకు ఎయిర్ ఇండియా మరియు విస్తారా విమానాల రాకపోకలపై...
వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు అందించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు వలన వరద ముంపుకు గురైన ప్రాంతాలలో వరుసగా నాలుగో రోజు కూడా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ పర్యటిస్తున్నారు. నగర శివారులోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని...
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభం
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 17 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. తొలిరోజున...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1451 కరోనా కేసులు నమోదు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1451 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1451 కేసులతో కలిపి అక్టోబర్ 16, శుక్రవారం రాత్రి...
పెరుగుతున్న కరోనా కేసులు, ఆ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో ఐదు రాష్ట్రాలకు ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో అకస్మాత్తుగా కరోనా కేసులు పెరుగుతున్నట్టు...















































