ఏపీలో కరోనా తగ్గుముఖం: మరో 3676 పాజిటివ్ కేసులు, 24 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 3676 పాజిటివ్ కేసులు, 24 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 17, శనివారం ఉదయం 10 గంటల వరకు...
కరోనా నుంచి కోలుకున్న 65 లక్షల పైగా బాధితులు, రికవరీ రేటు 87.78 శాతం
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 62,212 పాజిటివ్ కేసులు నమోదవగా, 837 మంది మరణించారు. దీంతో అక్టోబర్...
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ప్రధాని మోదీ కీలక సూచనలు
దేశంలో కరోనా మహమ్మారి పరిస్థితి, కరోనా వ్యాక్సిన్ డెలివరీ, పంపిణీ యొక్క సంసిద్ధత వంటి అంశాలపై శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ...
పేదలు ఆకలితో ఉన్నారు, కేంద్రం తన స్నేహితుల జేబులను నింపుతుంది: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ హంగర్(ఆకలి) ఇండెక్స్- 2020 నివేదికలో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాల కంటే భారత్ 94 వ...
భారీ వర్షాల నేపథ్యంలో ఆర్ధిక సాయంపై హోమ్ మంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయామని, అందువల్ల ఆదుకునేందుకు వెంటనే ఆర్థిక సహాయం...
ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లకు కేంద్రం నోటీసులు
దసరా, దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ పేరుతో అమెజాన్, ది బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్కార్ట్ సంస్థలు కస్టమర్లకు భారీ ఆఫర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే....
వరద ప్రభావిత ప్రాంతాల్లో 165 హెల్త్ క్యాంపులు, 46 మొబైల్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో వరదల నేపధ్యంలో ప్రజారోగ్యంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా కరోనా వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజలకు మేము ఉన్నామంటూ...
ఆడపిల్లల కనీస పెళ్లి వయస్సుపై త్వరలో నిర్ణయం, ప్రధాని మోదీ స్పష్టత
దేశంలో అమ్మాయిల పెళ్లికి కనీస వయస్సుపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం నాడు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ నుండి నివేదిక అందుకున్న తరువాత అమ్మాయిల...
హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం
హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి ఇంకా కోలుకోకముందే, శనివారం సాయంత్రం పలు చోట్ల మళ్ళీ వర్షం పడింది. సాయంత్రం కురిసిన వర్షంతో నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం...
వరద బాధితులకు సీఎం రిలీఫ్ కిట్, రూ.2,800 విలువైన నిత్యావసరాలు, 3 బ్లాంకెట్లు
హైదరాబాద్ నగరంలో వరదలకు ముందున్న సాధారణ స్థితిని త్వరితగతిన తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. శనివారం నాడు జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో...















































