తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే మద్యం షాపులను రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర అబ్కారీ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ...
పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...
భారత్ లో పెరుగుతున్న కరోనా తీవ్రత: 24 గంటల్లో 9,887 కేసులు, 294 మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 9,887 కరోనా పాజిటివ్ కేసులు, 294...
ఏపీలో లాక్డౌన్ సడలింపులు: జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్ ఓపెన్
కంటైన్మెంట్ జోన్లలో మినహా ఈ నెల 8వ తేదీ నుంచి మతపరమైన ప్రదేశాలు/ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే....
తెలంగాణలో కొత్తగా 143 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 113 కి చేరిన మరణాలు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అన్ని కూడా రాష్ట్రానికి సంబంధించినవే. కాగా కొత్తగా నమోదైన 143 కేసులతో...
పర్యావరణం కంటికి కనిపించని విలువైన సంపద – పవన్
పంచభూతాలను కాపాడుకుందామని, పర్యావరణ పరిరక్షణ జనసేన మూల సిద్ధాంతమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నేడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రేమికులందరికీ పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలిపారు. ఈ...
20 మంది మెట్రోరైల్ సిబ్బందికి కరోనా పాజిటివ్
దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల తర్వాత ఢిల్లీలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఢిల్లీలో ఇప్పటికే 25,004 కరోనా కేసులు నమోదవగా, 9898 మంది కోలుకున్నారు, 659 మంది మరణించారు. ఈ నేపథ్యంలో...
ఒక్క రోజే 1438 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1438...
జీహెచ్ఎంసీ పరిధిలో 159 ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లు కూడా పెరుగుతున్నాయి. జూన్ 3, బుధవారం నాటికి నగరంలో...
మహారాష్ట్రలో 80 వేలు దాటిన కరోనా కేసులు, ఒక్కరోజే 139 మృతి
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తుంది. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జూన్ 5, శుక్రవారం నాటికి మహారాష్ట్రలో కరోనా పాజిటివ్...












































