ఆరే చెట్ల నరికివేత ఆపాలన్న సుప్రీం కోర్టు
ముంబయిలోని ఆరే కాలనీలో చెట్లను నరికివేయడాన్ని ఆపాలని అక్టోబర్ 7, సోమవారం నాడు సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరిగా అక్టోబర్ 21న విచారిస్తామని, అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని...
హుజూర్నగర్ ఎన్నికల ప్రచారానికి రానున్న బాలకృష్ణ?
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న చావా కిరణ్మయికి మద్దతుగా ప్రముఖు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ...
బిగ్ బాస్-3: పునర్నవి ఔట్, ఏడ్చేసిన రాహుల్
జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతూ సరికొత్త మలుపులతో అలరిస్తుంది. అక్టోబర్ 6, ఆదివారం నాడు జరిగిన 78వ...
ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా నియమితులైన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. అక్టోబర్ 7, సోమవారం ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ...
గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత, అశ్వత్థామరెడ్డి అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులును నిరసనలకు అనుమతి లేదని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ జేఏసీ...
దక్షిణాఫ్రికాతో తోలిటెస్టులో భారత్ ఘనవిజయం
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ ను భారత జట్టు ఘనంగా ప్రారంభించింది. తోలి టెస్టులో 203 పరుగులతో విజయం...
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం, ఆర్టీసీ కార్మికులకు షాక్
అక్టోబర్ 5వ తేదీ నుంచి మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ చరిత్రలో ఇకపై ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా...
త్వరలో సౌదీలో పర్యటించనున్న ప్రధాని మోదీ?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోవాల్ సౌదీ అరేబియాలో ఇటీవలే పర్యటించారు. ఆ సమయంలో మోదీ సౌదీ పర్యటనకు సంబంధించిన సన్నాహక...
తాడేపల్లిగూడెంలో ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్న చిరంజీవి
పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో అక్టోబర్ 6 2019, ఆదివారం నాడు విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు పద్మభూషణ్ చిరంజీవి...
శ్రీ పరుచూరి గోపాల కృష్ణ అందిస్తున్న ‘పరుచూరి పాఠాలు’
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని...














































