అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు పథకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా సంక్షేమ పధకాలను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే వైఎస్సార్ వాహన మిత్ర పధకాన్ని ప్రారంభించిన ఆయన అక్టోబర్ 10న వైఎస్సార్ కంటి...
తోలి రఫేల్ యుద్ధ విమానాన్ని అందుకున్న రాజ్నాథ్ సింగ్
భారత్ వైమానిక దళంలోకి మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. అక్టోబర్ 8, మంగళవారం నాడు ఫ్రాన్స్లో తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వీకరించారు. దసరా పండగతో...
అశ్విన్ నా రికార్డును బద్దలు కొడతాడు, 600 వికెట్లు కూడ దాటొచ్చు
ఆఫ్ స్పిన్నర్ హర్భజన్సింగ్ మరో భారత జట్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పై ప్రసంశలు కురిపించాడు. రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో తన రికార్డును బద్దలు కొడతాడని చెప్పాడు. అదే విధంగా పూర్తి ఫిట్నెస్తో...
వైసీపీలో చేరిన ఆకుల సత్యనారాయణ, జూపూడి ప్రభాకర్
అధికార వైసీపీ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నాయకుల చేరిక ఊపందుకుంది. అక్టోబర్ 8 మంగళవారం నాడు వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో, రాజమండ్రి...
అక్టోబర్ 18న హుజూర్నగర్ లో ప్రచారం చేయనున్న సీఎం కేసీఆర్?
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19 సాయంత్రానికే ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ ఉప ఎన్నికలను తెరాస, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించడంతో...
ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయం- సీఎం కేసీఆర్
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వరుసగా రెండో రోజు కూడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీని ప్రక్షాళన చేసి, భవిష్యత్ లో లాభాల బాట పట్టిస్తామని చెప్పారు. ఆర్టీసీని...
వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ ప్రకటించిన కమిటీ
వైద్యశాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు గాను ఈ ఏడాది ముగ్గురు పరిశోధకులకు నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి పొందిన వారిలో విలియం కైలిన్, గ్రెగ్ సెమెంజా అమెరికాకు చెందినవారు కాగా, పీటర్...
దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, సీఎం జగన్
చెడుపై మంచి సాధించిన విజయమే దసరా- సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై...
అక్టోబర్ 16న ఏపీ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 16న జరగనుంది. ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కేబినెట్ భేటీ కానుంది....
అసలు వాట్సాప్ ఎలా మొదలైంది
అవకాశం కోసం ఎదురుచూసే ఒక యువకుడు, అవకాశం పోగుట్టుకున్న మరో యువకుడు కలిసి, వారి ప్రయత్నాల్లో భాగంగా డెవలప్ చేసిన ఒక చిన్న మొబైల్ యాప్ తో కమ్యూనికేషన్ రంగంలో అతి పెద్ద...















































