ఒత్తిడిని అధిగమించడం ఎలా? – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
జిల్లాలకు చేరిన సచివాలయ రాతపరీక్షల మెరిట్ జాబితా
గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను గురువారం నాడు అధికారులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్...
కార్పొరేట్ పన్ను తగ్గింపు, స్టాక్ మార్కెట్ జోరు
ఆర్థిక మందగమనంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కార్పొరేట్ కంపెనీలకు...
మరోసారి సమావేశం కానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో మరోసారి సమావేశం కాబోతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలన్నింటిని పరిష్కరించుకోవడానికి గతంలో కూడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
హెచ్సీఏ అధ్యక్ష పదవి రేసులో మాజీ కెప్టెన్ అజారుద్దీన్
టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్ష పదవికి గురువారం నాడు నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్ పత్రాలను మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్...
గవర్నర్ తో సమావేశంపై నాకు సమాచారం లేదు-రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో విద్యుత్ పై చర్చ జరుగుతున్నపుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో ఉండకపోవడం సరైన పద్ధతి...
న్యూజెర్సీ రాష్ర్టంతో తెలంగాణ ఒప్పందం
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ర్టంతో తెలంగాణ రాష్ర్టం సిస్టర్ స్టేట్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. ఈరోజు హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో న్యూజెర్సీ గవర్నర్ నేతృత్వంలో తెలంగాణలో పర్యటిస్తున్న బృందం, పురపాలకశాఖ మంత్రి...
ట్విట్టర్ ఖాతాల తొలగింపుపై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీకి, అభిమానులకు, కార్యకర్తలకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలను ఎందుకు నిలిపివేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జన సైనికుల ట్విట్టర్ ఖాతాల తొలగింపుపై బుధవారం నాడు ఆయన ట్వీట్ చేశారు....
దక్షిణాదిలో హిందీని బలవంతంగా రుద్దితే ఒప్పుకొం
ఒక దేశం-ఒక భాష అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం లేపుతూనే ఉన్నాయి. హిందీ భాషపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు...
టిఆర్ఎస్ నాయకుడిపై దుండగుల దాడి
టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడుపై గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో దాడి చేసారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన తెరాస నాయకుడు...















































