దారి తప్పి బీజేపీ నాలుగు సీట్లు గెలిచింది-కేటీఆర్
కరీంనగర్ కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్...
చంద్రబాబు ఇల్లు కూల్చివేతకు మళ్ళీ నోటీసులు
ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అద్దెకు ఉంటున్న నివాసానికి సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసారు. ఈ మేరకు చంద్రబాబు నివసించే భవనం గోడకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు అంటించారు....
మ్యాక్స్ ఇన్ఫ్రాకే మళ్ళీ పోలవరం 65వ ప్యాకేజీ పనులు, 58 కోట్లు ఆదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఏపీ జలవనరుల శాఖ నిర్వహించిన రివర్స్...
ధోనిని గౌరవంగా తప్పుకోమంటున్న సునీల్ గవాస్కర్
భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, భారతజట్టుకు మహేంద్రసింగ్ ధోని ఎంపికయ్యే విషయంపై స్పందించారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వరకు ధోని కొనసాగడం కష్టమే అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ధోని...
ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన భట్టి విక్రమార్క
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృధ్ధి కోసం టిఆర్ఎస్ చేసిందేమి లేదని,...
సచివాలయ ప్రశ్న పత్రాల లీకేజి దుమారం, ఖండించిన మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల శాశ్వత ఉద్యోగాల ప్రక్రియలో పరీక్ష పత్రాలు లీకేజి అయ్యానంటూ ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 8వ...
సెప్టెంబర్ 23 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ
ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడ తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ చీరలు అందజేస్తుంది. సెప్టెంబర్ 23 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలు పంపిణీ ప్రారంభమవుతుందని...
ఏకపక్షంగా పోలవరం ఆపేసారు-చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడీ అయినా పోలవరం ప్రాజెక్టు, వైసీపీ ప్రభుత్వ విధ్వంసక చర్యలవల్ల ఆగిపోయిందని టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ రోజు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన...
ఒత్తిడిని అధిగమించడం ఎలా? – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
జిల్లాలకు చేరిన సచివాలయ రాతపరీక్షల మెరిట్ జాబితా
గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను గురువారం నాడు అధికారులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్...
















































