60 లక్షల సభ్యత్వాలు నమోదు
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం పై సమీక్ష చేపట్టారు. టిఆర్ఎస్ పార్టీ ఈ సభ్యత్వ నమోదులో 60 లక్షల మంది సభ్యులను...
జగన్ ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇప్పటి జగన్ ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో...
సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త చలాన్ల రేట్లు
పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం మోటార్ వాహన నిబంధన చట్టం ఆమోదించుకున్న తరువాత, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడ ఆమోద ముద్ర వేశారు. కొత్త చట్టం ప్రకారం రవాణా నిబంధనలు అన్ని...
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. నవయుగ కంపెనీ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్కో ఇటీవలే జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్...
ఎపిసోడ్ 32( ఆగస్టు 21) హైలైట్స్: టాలెంట్ షోతో అలరించిన ఇంటి సభ్యులు
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రణాళిక బోర్డును రద్దు చేయాలనీ నిర్ణయం తీసుకుని సంబంధిత ఫైలును ఆర్థిక శాఖ పరిశీలనకు పంపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను అన్ని...
వెస్టిండీస్ తో నేటి నుంచే తోలి టెస్టు
కరేబియన్ పర్యటనలో ఉన్న భారతజట్టు ఇప్పటికే టి-20, వన్డే సిరీస్ లు గెలిచి జోరుమీదుంది. ఇక టెస్టుల్లో కూడ సత్తా చాటాలని జట్టు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ లో భాగంగా...
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం అరెస్ట్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం ను సీబీఐ అధికారులు బుధవారం రాత్రి అరెస్ట్ చేసారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ...
మోడీ, అమిత్ షా ను సంప్రదించాకే నిర్ణయాలు
వైసీపీ పార్టీ ముఖ్య నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధాని నరేంద్రమోడీ, హోం...
రెండో రోజు కలెక్టర్లతో సమావేశమైన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మంత్రులు, అధికారులు మరియు అన్ని జిల్లాల కలెక్టర్లతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని సింగాయిపల్లి, కోమటిబండ, నెంటూరు ప్రాంతాల్లో చేపట్టిన అడవుల పునరుద్ధరణను...










































