ఏపీ రాజధాని మార్పుపై కిషన్ రెడ్డి స్పందన
బీజేపీ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని స్పష్టం చేసారు. రాజధాని అంశం...
ఎపిసోడ్ 31( ఆగస్టు 20) హైలైట్స్: అలీరేజా-మహేష్ విట్టా గొడవ, ఇంటి కెప్టెన్ గా ఎన్నికైన శివజ్యోతి
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
అమెజాన్ అతిపెద్ద ప్రాంగణం నేడే ప్రారంభం
ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ హైదరాబాద్ నగరంలోని నానక్రామ్గూడలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. పదిఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణంలో పది వేల మందికి పైగా ఉపాధి కల్పించేందుకు సౌకర్యాలు...
అమరావతి పై త్వరలో నిర్ణయం
సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో రాజధాని నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని నిర్మాణం పై స్పందిస్తూ ఈ ప్రాంతం కట్టడాలకు సురక్షితం కాదని, సాధారణ...
అజ్ఞాతంలోకి చిదంబరం, సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం?
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. మరో వైపు సుప్రీం కోర్టు సత్వరమే...
శ్రీశాంత్ పై నిషేధం తగ్గించిన బీసీసీఐ
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినందుకు శ్రీశాంత్ తో పాటు అజిత్ చండీలా, అంకిత్ చవాన్ లపై 2013 లో బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించిన...
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు కృష్ణా నది వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపుకు గురైన గీతా నగర్, భూపేష్ గుప్తా నగర్, తారకరామా నగర్ లో...
కలెక్టర్లతో సమావేశమైన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. పంచాయితీ చట్టం, కొత్తగా రూపొందించి ఆమోదించిన పురపాలక చట్టం అమలు, గ్రామాలలో 60...
ఎట్టకేలకు కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ
కర్ణాటకలో గతనెలలో జరిగిన నాటకీయ పరిణామాల తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యడియూరప్ప ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. పదిహేడు మంది సభ్యులకు తన కేబినెట్ లో స్థానం కల్పించారు. ఈ మేరకు...
ఎపిసోడ్ 30( ఆగస్టు 19) హైలైట్స్: నామినేషన్ పక్రియ- ఏడ్చినా బాబా భాస్కర్
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...












































