సుష్మా స్వరాజ్ కన్నుమూత
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్ను మూసారు. ఆగస్టు 6 మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో తీవ్ర అస్వస్థత కు గురవడంతో కుటుంబ...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ ఆగస్టు 6 మంగళవారం నాడు, నల్గొండలో జరుగుతున్న బీజేపీ సభ్యత్వ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వ స్వీకరణకు ప్రజల...
ఆర్టికల్-370 రద్దుపై లోక్సభలో వాడీవేడిగా చర్చ
హోం మంత్రి అమిత్ షా సోమవారం ఆగస్టు 5న రాజ్యసభతో పాటు లోక్సభలో కూడ జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లును ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆగస్టు...
కార్యకర్త కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఓదార్పు
భీమవరం మండలం తాడేరు గ్రామంలో అనారోగ్యానికి గురై మృతి చెందిన అభిమాని, జనసేన పార్టీ కార్యకర్త కొప్పినీడి మురళీకృష్ణ కుటుంబ సభ్యులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. మురళీకృష్ణ తల్లి, భార్య,ఇతర...
ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆగస్టు 6న ఢిల్లీ చేరుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాతో సమావేశం...
ఎపిసోడ్ 16( ఆగస్టు 5) హైలైట్స్: నామినేషన్ పక్రియలో పునర్నవి ఆవేశం,తమన్నా సింహాద్రి దూషణ
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
జమ్మూ కశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కశ్మీర్ విషయంలో సరి కొత్త సంచలనానికి నాంది పలికింది. గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్ లో ఏమి జరుగుతుందనే ఉత్కంఠకు తెరదించుతూ ఆగస్ట్ 5న...
కాళేశ్వరం సందర్శించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 6, మంగళవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ముఖ్య ఇంజినీర్లు, అధికారులతో కలిసి మేడిగడ్డ చేరుకుంటారు. మేడిగడ్డ...
యాషెస్ తోలి టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ జట్లు యాషెస్ సిరీస్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. యాషెస్ సిరీస్ లో భాగంగా ఎడ్జ్బాస్టన్లో జరిగిన తోలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పై 251 పరుగుల...
కాళేశ్వరం ఎత్తి దింపుడు ప్రాజెక్టులా మారింది
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఆదివారం నాడు బండారు దత్తాత్రేయ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,...















































