వైసీపీ బీసీ చీఫ్ జంగా కృష్ణమూర్తి యాదవ్ పిలుపు
వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి యాదవ్ ఏపీ సీఎం జగన్పై చేసిన ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాలలో హాటును పుట్టించాయి. జగన్ బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని తెరపైకి తీసుకువస్తూ ఆయన...
అధికారంలోకి వచ్చాక వాళ్ల పని పడతామన్న లోకేష్
వైసీపీకి చెందిన ఇద్దరు అక్రమార్కులు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో మాట్లాడిన లోకేష్.. టీడీపీ జెండా దింపకుండా, మడమ తిప్పకుండా, టీడీపీకి...
టీడీపీలో ఒక ఫ్యామిలీకి ఒకటే టికెట్ ముసలం
ఏపీలో రాజకీయ సమీకరణాలు విశ్లేషకులు సైతం ఊహించని విధంగా రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. మొన్నటి వరకూ టీడీపీ, జనసేన కూటమితో సీట్లు సర్ధుబాట్ల గురించి చర్చలు జరిగితే ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమికి...
టార్గెట్ వైసీపీ.. అవన్నీ నిజమేనా!
అంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అధికార పార్టీయే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తుంటే.. సింహం సింగిల్ గానే అంటూ వారిని ఢీ కొట్టేందుకు వైసీపీ ప్రతివ్యూహాలు పన్నుతోంది. అయితే.. జనసేన, టీడీపీ,...
వస్తామంటే వద్దంటామా..! కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ నేతలు
లేదు.. లేదు.. అంటూనే తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల ముందే జోరుగా బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. నీతి నియమాలు .....
బీఆర్ఎస్ నేతలకు బీజేపీ గాలం
దేశమంతా లోక్ సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే.. తెలంగాణలో ఎన్నికల వేడి మరింత భగ్గుమంటోంది. అసెంబ్లీ ఎన్నికలు అలా ముగిశాయో లేదో.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి...
పెంచండి.. సంక్షేమ ప్రచారం.. వైసీపీ శిబిరాల్లో వాడివేడి చర్చలు
ఏపీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటనకు ఈసీ సన్నద్ధం అవుతోంది. రాజకీయ పార్టీలూ గెలుపు కోసం వ్యూహాలు పన్నడంలో బిజీబిజీగా గడుపుతున్నాయి. ఈ క్రమంలోనే దూకుడు మరింత పెంచాలని అధికార...
ఎన్నికలలో పోటీకి వైసీపీ నేతల వెనుకడుగు
ఏపీలో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. రాబోయే ఎన్నికలలో ఎలా అయినా గెలిచి ఐదేళ్ల పాటు చక్రం తిప్పాలని అన్ని పార్టీల నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా...
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఖరారు
ఏపీలో 2014 ఎన్నికల పొత్తుల సీన్ రిపీట్ అవ్వబోతోంది. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా.. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో 400 సీట్లు గెలవటమే టార్గెట్గా పెట్టుకున్న...
ఇండియా టుడే సర్వేలో ఆసక్తికర పేర్లు
ఇప్పుడు దేశం అంతటా ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు, లోక్ సభ ఎన్నికలకు రెడీ అవడంతో అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి...



































