గుడ్ న్యూస్… కేవలం రూ.999 కే జియో భారత్ 4జీ ఫోన్
రిలయన్స్ జియో తాజాగా మరో సంచలనం క్రియేట్ చేసింది. కేవలం రూ.999కే జియో భారత్ (Jio Bharat) 4జీ ఫోన్ను లాంఛ్ చేసింది. ఇది ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్ అని చెబుతూనే.....
చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారు
జాబిల్లిపై అన్వేషణ కోసం.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగానికి ముహూర్తం ఖరారయిపోయింది. జులై 13న చంద్రయాన్-3 ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్....
ఫస్ట్ టైమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా?
ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేవారంతా ఇన్కమ్ ట్యాక్స్ (Income Tax) దాఖలు చేయాల్సిందే. ఉద్యోగం, ఇతర వ్యాపారాలతో ఆదాయాన్ని పొందే వారంతా ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల ఎన్నో బెనెఫిట్స్ ఉంటాయి. అయితే...
టైటానిక్ షిప్ టూర్కు మళ్లీ సిద్ధమైన ఓషన్ గేట్
ఓ విషాదం జరిగి కొద్ది రోజులు కూడా కాకముందే మళ్లీ అదే టూర్పై ప్రకటన వెలువడింది. 111ఏళ్ల టైటానిక్ శిథిలాల (111-year-old Titanic wreckage)ను చూసేందుకు జూన్ 18న ఐదుమందితో బయల్దేరిన మినీ...
స్విగ్గీ ఆర్డర్స్లో టాప్ లేపిన హైదరాబాదీ బిర్యానీ
హైదరాబాద్లో భోజనప్రియులను కట్టిపడేసే ఎన్ని వెరైటీ వంటకాలున్నా..టాప్ ప్లేస్ మాత్రం హైదరాబాదీ బిర్యానీదే అంటే ఎవరూ కాదనలేరు. తాజాగా ఇదే విషయాన్ని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) లెక్కలతో సహా...
నేటి నుంచి నల్లమలలో మూడు నెలల పాటు జన సంచారం నిషేధం.. పులుల కోసం అటవీశాఖ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లోని ఫారెస్ట్ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. జులై ఒకటి తేదీ నుంచి సెప్టెంబరు 30 తేదీ వరకు నల్లమల అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకూడదంటూ.. జనసంచారంపై నిషేధం విధించారు.
పులులకు ఆవాసమైన...
బ్యాడ్ న్యూస్.. కిందకు వంగుతున్న భూమి అక్షం.. కారణం ఇదేనట
భూగర్భ శాస్త్రవేత్తలు బ్యాడ్ న్యూస్ వినిపించారు. కొన్నాళ్లుగా భూమి అక్షం మారిపోతున్నట్లు (bending earth axis)గుర్తించామని చెప్పారు. దీనికి కారణం ఎడాపెడా భూగర్భజలాలను తోడేయడమే కారణమని చెప్పారు. విచ్చలవిడిగా నీటిని తోడేస్తుండటంతో .....
ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు కూడా అనివార్యమా, సోము వీర్రాజుకి స్థాన చలనమా?
కేంద్ర ప్రభుత్వంతో పాటుగా పార్టీ యంత్రాంగంలో కూడా పలుమార్పులకు బీజేపీ అధిష్టానం వ్యూహ రచన చేస్తోంది. త్వరలోనే ఎన్నికల టీమ్ తో క్యాబినెట్ లో మార్పు ఖాయమని మోడీ శిబిరం నుంచి లీకులు...
టీడీపీకి మళ్లీ ఎన్టీయే తలుపులు తెరుస్తున్నట్టేనా?
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ పెద్దలు పునరాలోచనలో పడడంతో వ్యవహారం తారుమారు కావడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో విపక్షాలు...
డైట్ కోక్తో క్యాన్సర్ ముప్పు?
చాలా మంది నీళ్ల బాటిల్ అయినా వెంట తీసుకెళ్లరు కానీ.. కోక్ వంటి కూల్ డ్రింక్(Cool Drinks)లు లేకుండా బయటకు వెళ్లరు. అందులోనూ వేసవిలో నీళ్లకు బదులు కోక్(Diet Coke) తాగేవాళ్ల సంఖ్య...















































